బిల్లు వెనక్కిరావడం ప్రభుత్వ వైఫల్యమే: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్టంలోని అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డితో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు ప్రాజెక్టులను పూర్తిచేయాలనే చిత్తశుద్ధి లేదని విమర్శిం చారు.
భూసేకరణ చట్టం 2013 రైతులకు, భూ యాజమానులకు రక్షణ కల్పిస్తోం దని, ఆ చట్టంలోని అంశాలకంటే మెరుగైన వాటితో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో ఉర్దూ భాషాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారని అన్నారు. నిజాం కుటుంబీకుల్లో ఒకరినైనా వేదిక మీదకు ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నారు. ఈ వైఫల్యానికి ఓయూ వైస్ చాన్స్లర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ సభ కోసం టీఆర్ఎస్ నేతలు కూలి పేరిట ఎంత వసూలు చేశారో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
భూసేకరణ బిల్లుపై అఖిలపక్షం
Published Fri, Apr 28 2017 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement