మంచం పట్టిన మారెపల్లి | 300 hospitalized due to viral fevers in rangareddy district | Sakshi
Sakshi News home page

మంచం పట్టిన మారెపల్లి

Oct 8 2015 11:45 AM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం మారెపల్లి తండా విషజ్వరాలతో మంచంపట్టింది.

పెద్దముల్: రంగారెడ్డి జిల్లా పెద్దముల్ మండలం మారెపల్లి తండా విషజ్వరాలతో మంచంపట్టింది. గ్రామంలోని సుమారు 300 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. వాంతులు, విరోచనాలతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంతలా విషజ్వరాలు ప్రభలుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement