రమేశ్‌కు 25 లక్షల పారితోషికం | 25 lakh reward to ramesh | Sakshi
Sakshi News home page

రమేశ్‌కు 25 లక్షల పారితోషికం

Jan 4 2017 4:09 AM | Updated on Sep 5 2017 12:19 AM

ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెటిక్‌ కోచ్‌ నాగపైరి రమేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పారితోషికాన్ని మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెటిక్‌ కోచ్‌ నాగపైరి రమేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పారితోషికాన్ని మంజూరు చేసింది. ఈ ఫైలుపై మంగళవారం సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. గతేడాది రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు రమేశ్‌ శిక్షణ ఇచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనకు పారితోషికాన్ని మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement