వ్యాన్ బోల్తా...20 మందికి గాయాలు | 20 injured in the van to roll over ... | Sakshi
Sakshi News home page

వ్యాన్ బోల్తా...20 మందికి గాయాలు

Feb 13 2015 6:46 AM | Updated on Sep 2 2017 9:16 PM

వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది.

వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement