వ్యాన్ బోల్తా...20 మందికి గాయాలు | 20 injured in the van to roll over ... | Sakshi
Sakshi News home page

వ్యాన్ బోల్తా...20 మందికి గాయాలు

Feb 13 2015 6:46 AM | Updated on Sep 2 2017 9:16 PM

వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది.

వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement