వ్యాపారి ఇంట్లో చోరీ | 2 lakh rupees stolen in sooraaram village in karimnagar district | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఇంట్లో చోరీ

Jun 3 2015 2:44 PM | Updated on Sep 3 2017 3:10 AM

కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో దోంగలు బీభత్సం సృష్టించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో దోంగలు బీభత్సం సృష్టించారు. నగేశ్ అనే వ్యాపారి ఇంట్లో బుధవారం దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. వ్యాపార నిమిత్తం ఇంట్లో దాచుకున్న  రూ. 2లక్షలు చోరీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement