రాయచూరు, న్యూస్లైన్ : అందరికీ ఆరోగ్యం హక్కు కల్పిస్తూ 12వ పంచవార్షిక ప్రణాళిక కింద యూనివర్సల్ హెల్త్ కేర్ను రాయచూరు జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ తెలిపారు. జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం, జెడ్పీ తదితర శాఖల ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు.
2005లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ ఆరోగ్య అభియాన్ అమలు వల్ల ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. స్వాతంత్య్రం అనంతరం అత్యధిక నిధులను బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించారన్నారు. కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు దోహద పడుతుందన్నారు.
గ్రామ ఆరోగ్యం రక్షించడం ద్వారా ఆరోగ్య సేవలను గ్రామ సమితుల ద్వారా అమలు చేసి ఆశా కార్యకర్తల సేవలు అందుకుని తగినంత నిధులు పొంది ఆరోగ్య రంగ సమూల మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. నగర ప్రాంత ప్రజల ఆరోగ్య సేవలకు నగర ఆరోగ్య మిషన్ పథకాన్ని జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించేందుకు తగినన్ని నిధులు వ్యయం చేస్తామన్నారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి అత్యాధునిక వైద్యం అందాలని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సమితి సిఫారస్సులను జారీ చేసేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకున్నామన్నారు.
మైసూరు, రాయచూరులలో యూనివర్సెల్ హెల్త్కేర్ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్య సేవలు పెంచడంతో పాటు ల్యాబ్ అంటు వ్యాధులను నియంత్రించేందుకు పథకాలను రూపొందించామన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉన్నత అధికారి డాక్టర్ సునీల్, ఎమ్మెల్యే ప్రతాప్గౌడ పాటిల్, జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడు శరణప్ప, మహదేవమ్మ, జిల్లాధికారి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో యూనివర్సల్ హెల్త్కేర్
Published Thu, Oct 10 2013 3:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement