ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం | shamshabad airport staff stole gold from passenger | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం

Sep 3 2016 4:32 PM | Updated on Sep 4 2017 12:09 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు.

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. పార్లమెంట్‌లో పని చేసే ఓ ఉద్యోగిని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సెక్యూరిటీ తనిఖీల పేరుతో ఆమె బ్యాగులోని 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును కాజేశారు. అది గుర్తించిన బాధిత మహిళ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement