ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు | police cheks at khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు

Nov 1 2016 2:32 PM | Updated on Oct 8 2018 8:37 PM

ఈ నెల 3వ తేదీన తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కొత్తగూడెం: ఈ నెల 3వ తేదీన తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఇల్లందులోని విద్యుత్‌ కార్యాలయం వద్ద  వాహనాలను తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అలాగే, టేకులపల్లి, బోడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement