రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా | team india lose second wicket at 78 runs | Sakshi
Sakshi News home page

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

Mar 26 2015 2:30 PM | Updated on Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 78 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 78 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ(1)ను రెండో వికెట్ రూపంలో టీమిండియా నష్టపోయింది. అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ (45; 40 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) పెవిలియన్ కు చేరాడు.

 

ఆసీస్ విసిరిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లేలో ఆకట్టుకున్పప్పటికీ ఆ తరువాత వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement