న్యూఢిల్లీ: స్ట్రాన్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ రజత పతకంతో మెరిశాడు. బల్గేరియాలోని సోఫియా లో ముగిసిన ఈ చాంపియన్షిప్లో అతను 56 కేజీల విభాగంలో రన్నరప్గా నిలిచాడు. ఉక్రెయిన్కు చెం దిన మికోలా బుత్సెంకోతో జరిగిన టైటిల్ బౌట్లో హుస్సాముద్దీన్ 2–3 పాయింట్ల తేడాతో ఓడిపో యాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... మరో ఇద్దరు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
పురుషుల 49 కేజీ లైట్ ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో అమిత్ ఫంగల్, మహిళల 54 కేజీ కేటగిరీలో మీనా కుమారి మైస్నమ్ సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో తృప్తిపడ్డారు. ఈ చాంపియన్షిప్లో ఐదుగురు మహిళలు సహా 15 మందితో కూడిన భారత బృందం పోటీపడగా మూడు పతకాలు లభించాయి. 31 దేశాల నుంచి 200 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.
హుస్సాముద్దీన్కు రజత పతకం
Published Tue, Feb 28 2017 12:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement