తెలంగాణకు రజతం | silver medal for telanagana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రజతం

Jan 31 2016 1:35 AM | Updated on Sep 3 2017 4:38 PM

జాతీయ సీనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రజతం, ఆంధ్రప్రదేశ్‌కు కాంస్య పతకం లభించాయి.

జాతీయ రోయింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రజతం, ఆంధ్రప్రదేశ్‌కు కాంస్య పతకం లభించాయి. హుస్సేన్‌సాగర్‌లో శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల లైట్ వెయిట్ కాక్స్‌లెస్ ఫోర్స్ ఈవెంట్‌లో... సీహెచ్ నవీన్, సతీశ్ ఎర్వా, డి.సాయిరాజు, టి.సునీల్‌తో కూడిన తెలంగాణ బృందం ఒక నిమిషం 28.99 సెకన్లలో గమ్యానికి చేరుకొని రెండో స్థానంలో నిలిచింది. పురుషుల 500 మీటర్ల ఓపెన్ కాక్స్‌లెస్ ఫోర్స్ ఈవెంట్‌లో జీతూ, ఆదర్శ్, పారస్, నరేంద్ర కుమార్‌లతో కూడిన ఏపీ ఒక నిమిషం 36.22 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement