సెమీస్లో సంజన
ఆసియా అండర్–14 టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్గఢ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆమె సెమీస్కు చేరింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సంజన 6–2, 6–3తో సుర్యాన్షి తన్వర్ (చండీగఢ్)పై గెలుపొందింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు