సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ | sai deepya pair enter semis of under 18 tennis tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

Aug 19 2017 10:31 AM | Updated on Sep 17 2017 5:42 PM

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–18 జాతీయ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది.

‘ఐటా’ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–18 జాతీయ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో భక్తి పర్వాని (గుజరాత్‌)తో జత కట్టిన సాయిదేదీప్య డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–భక్తి పర్వాని జంట 2–6, 7–6, 12–10తో షేక్‌ హుమేరా (తెలంగాణ)–ఈశ్వరీ సేత్‌ (గుజరాత్‌) జోడీపై గెలుపొందింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement