సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ | sai deepya pair enter semis of under 18 tennis tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

Aug 19 2017 10:31 AM | Updated on Sep 17 2017 5:42 PM

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–18 జాతీయ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది.

‘ఐటా’ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–18 జాతీయ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య జోడీ నిలకడగా రాణిస్తోంది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో భక్తి పర్వాని (గుజరాత్‌)తో జత కట్టిన సాయిదేదీప్య డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–భక్తి పర్వాని జంట 2–6, 7–6, 12–10తో షేక్‌ హుమేరా (తెలంగాణ)–ఈశ్వరీ సేత్‌ (గుజరాత్‌) జోడీపై గెలుపొందింది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement