దీపిక బృందం ఖరారు | Rio Olympics to qualified in Deepika Kumari pair | Sakshi
Sakshi News home page

దీపిక బృందం ఖరారు

May 17 2016 1:22 AM | Updated on Sep 4 2017 12:14 AM

రియో ఒలింపిక్స్ మహిళల రికర్వ్ ఆర్చరీ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ మహిళల రికర్వ్ ఆర్చరీ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. గత మూడు నెలలుగా కొనసాగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ముగ్గురిని ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం తెలిపింది. ఈ ముగ్గురు టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలోనూ బరిలోకి దిగుతారు. గతేడాది డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు రజతం నెగ్గడంతో టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలో రియో బెర్త్‌లు ఖరారయ్యాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement