విండ్హక్: ఆతిథ్య దేశం నమీబియా... ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 టోర్నీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 145 పరుగుల భారీ తేడాతో ఒమన్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
ఓపెనర్ బిర్కెన్స్టాక్ (61) టాప్ స్కోరర్. ఛేదనలో పేసర్లు ఫ్రిలింక్ (5/13), జెజె స్మిట్ (3/21) ధాటికి ఒమన్ 29 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాదీ ఆల్రౌండర్ సందీప్ గౌడ్ డకౌటయ్యాడు. మూడో స్థానం కోసం జరిగిన మరో మ్యాచ్లో పపువా న్యూ గినియాపై అమెరికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ల్లో హాంకాంగ్ను ఓడించడం ద్వారా నమీబియాకు, ఒమన్పై నెగ్గడం ద్వారా పపువా న్యూ గినియా ఐసీసీ వన్డే హోదాకు అర్హత సాధించాయి.
విజేత నమీబియా
Published Sun, Apr 28 2019 1:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement