మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా ఔట్ | naman ojha and karun nair placed in Team India | Sakshi
Sakshi News home page

మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా ఔట్

Aug 23 2015 8:22 PM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

కొలంబో: శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఓపెనర్ మురళీ విజయ్, కీపర్ వృద్ధిమాన్ సాహాలు ఈ టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదు. వీరికి బదులుగా భారత జట్టులోకి కరుణ్ నాయర్, నమన్ ఓజాలను తీసుకున్నారు. మూడో టెస్టులో వీరు మ్యాచ్ ఆడతారని బీసీసీఐ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement