రాబోయే సీజన్ ఐపీఎల్–10లోనైనా జట్టు తలరాతని మార్చాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం సంకల్పించింది. అనుకున్నదే తడవుగా జట్టు సారథ్య బాధ్యతల నుంచి భారత ఓపెనర్ మురళీ విజయ్ని తప్పించి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు కెప్టెన్సీని కట్టబెట్టింది.
ఐపీఎల్–9 సీజన్ మధ్యలో డేవిడ్ మిల్లర్ నుంచి మురళీ విజయ్ జట్టు పగ్గాలు స్వీకరించినప్పటికీ జట్టు ప్రదర్శన ఆశించిన రీతిలో లేదు. మొత్తం 14 మ్యాచ్ల్లో నాలుగు మాత్రమే గెలిచి పంజాబ్ వరుసగా రెండోసారి చివరి స్థానంలో నిలిచింది.
కింగ్స్ ఎలెవన్ కెప్టెన్గా మ్యాక్స్వెల్
Published Sat, Mar 11 2017 1:28 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement