కొలంబో: ఓపెనింగ్ జంట తరఫున రెండేళ్ల తర్వాత శతక భాగస్వామ్యం నమోదైనా... దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (8/116) ధాటికి శ్రీలంక కుప్పకూలింది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 277/9తో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు గుణతిలక (57; 6 ఫోర్లు), కరుణరత్నే (53; 4 ఫోర్లు) తొలి వికెట్కు 116 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వన్డౌన్ బ్యాట్స్మన్ ధనంజయ డిసిల్వా (60) కూడా అర్ధ శతకం చేయడంతో ఓ దశలో లంక 152/2తో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
అయితే, ఈ ముగ్గురితో పాటు కుశాల్ మెండిస్ (21; 4 ఫోర్లు), మాథ్యూస్ (10)లను అవుట్ చేసి మహరాజ్ దెబ్బ తీశాడు. రోషన్ సిల్వా (22; 3 ఫోర్లు)ను రబడ వెనక్కుపంపాడు. ఈ ఒక్కటి మినహా మిగతా వికెట్లన్నీ కేశవ్కే దక్కాయి. లంక గడ్డపై ఓ విదేశీ బౌలర్కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అతడి దెబ్బకు 111 పరుగుల తేడాతో లంక 7 వికెట్లు కోల్పోయింది. ఆటముగిసే సమయానికి అఖిల ధనంజయ (16 బ్యాటింగ్), హెరాత్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. డొనాల్డ్, క్లూసెనర్ తర్వాత విదేశాల్లో 8 వికెట్లు పడగొట్టిన మూడో దక్షిణాఫ్రికా బౌలర్గా కూడా కేశవ్ మహరాజ్ రికార్డులకెక్కాడు.
మహరాజ్ మాయ
Published Sat, Jul 21 2018 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement