వన్డే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2015 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
న్యూఢిల్లీ: ఈ వేసవి అంతా క్రికెట్ అభిమానులకు కనువిందే. వన్డే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2015 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. ఈ సిజన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ అన్ని మ్యాచ్లను అహ్మదాబాద్లో ఆడనుంది.