రాష్ట్ర అథ్లెటిక్స్ టెక్నికల్ అఫిషియల్స్ పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరుగుతాయి.
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర అథ్లెటిక్స్ టెక్నికల్ అఫిషియల్స్ పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరుగుతాయి.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 3లోగా పంపించాలని రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ (ఏపీఏఏ) తెలిపింది. ఇతర వివరాలకు ఏపీఏఏ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కె.రంగారావు (94412-54615)ను సంప్రదించవచ్చు.