తొమ్మిది ఓవర్లలో చెన్నై స్కోరు 79/2 | chennai gets 79 runs after 9overs | Sakshi
Sakshi News home page

తొమ్మిది ఓవర్లలో చెన్నై స్కోరు 79/2

May 19 2015 10:52 PM | Updated on Sep 3 2017 2:19 AM

ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి రెండు కోల్పోయి 79 పరుగులు చేసింది.

ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి రెండు కోల్పోయి 79 పరుగులు చేసింది. ముంబై విసిరిన 188పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ స్మిత్ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. తరువాత మైక్ హస్సీ(16)పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తరుణంలో డుప్లెసిస్ కు జత కలిసిన సురేష్ రైనా ఇన్నింగ్స్ మర్మమత్తులు చేపట్టాడు. ప్రస్తుత డు ప్లెసిస్ (39),రైనా(20)క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement