సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాయి అగ్ని జీవితేశ్ శుభారంభం చేశాడు. ప్రుఫర్ లాజిక్ అండ్ స్ఫూర్తి చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన తొలిరౌండ్ గేమ్లో తెలంగాణకే చెందిన పి. శశిధర్పై జీవితేశ్ గెలుపొందాడు. ఇతర బోర్డుల్లో మాధవ చిట్ట (తెలంగాణ)పై పి. భరత్ కుమార్ రెడ్డి (తెలంగాణ), ఎస్. నరసింగా రావుపై వి. వరుణ్ (తెలంగాణ), అర్పిత (తెలంగాణ)పై ప్రవీణ్ ప్రసాద్, జి. వీణ (తమిళనాడు)పై కౌస్తుభ్ కుందు (పశ్చిమ బెంగాల్) విజయం సాధించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన మొత్తం 282 మంది క్రీడాకారులు తలపడతున్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో 9 రౌండ్ల పాటు పోటీలు జరుగుతాయి.
తొలిరౌండ్లో జీవితేశ్ గెలుపు
Published Wed, Oct 2 2019 10:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement