టాటా, యుూనిటెక్ భూ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు! | Tata, unitech investigation on the land deal! | Sakshi
Sakshi News home page

టాటా, యుూనిటెక్ భూ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు!

Aug 18 2014 1:15 AM | Updated on Sep 2 2017 12:01 PM

టాటా రియూలిటీ, యుూనిటెక్ కంపెనీల మధ్య కుదిరిన ఓ భూ ఒప్పందంపై విచారణ చేపట్టాలని సీబీఐ నిర్ణరుుంచింది.

న్యూఢిల్లీ: టాటా రియూలిటీ, యుూనిటెక్ కంపెనీల వుధ్య కుదిరిన ఓ భూ ఒప్పందంపై విచారణ చేపట్టాలని సీబీఐ నిర్ణరుుంచింది. యుూనిటెక్ కంపెనీకి సంబంధించిన టెలికం ప్రాజెక్టుకు టాటా రియూలిటీ కంపెనీ నిధులు సవుకూర్చేందుకోసం ఇరుపక్షాలవుధ్య 2007లో రూ.1,700 కోట్ల విలువైన భూ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.

దర్యాప్తుకు సంబంధించిన సవూచారాన్ని సుప్రీంకోర్టుకు కూడా అందజేసినట్టు సీబీఐలోని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. 2008లో టాటా టెలిసర్వీసెస్‌కు కేటారుుంచిన డ్యూయుల్ టెక్నాలజీ స్పెక్ట్రంపై కూడా దర్యాప్తు చేస్తావుని సీబీఐ వర్గాలు పేర్కొన్నారుు. 2జీ కుంభకోణంలో ఈ అంశంపై దర్యాప్తు జరగలేదని ఆ వర్గాలు తెలిపారుు. ఇదిలా ఉండగా దర్యాప్తు విషయుంలో తవుకు ఎలాంటి సవూచారం లేదని టాటా రియూల్టీ ప్రతినిధి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement