సుష్మాస్వరాజ్కు అస్వస్థత | Sushma Swaraj Admitted to AIIMS | Sakshi
Sakshi News home page

సుష్మాస్వరాజ్కు అస్వస్థత

Apr 26 2016 9:38 AM | Updated on Aug 16 2018 4:04 PM

సుష్మాస్వరాజ్కు అస్వస్థత - Sakshi

సుష్మాస్వరాజ్కు అస్వస్థత

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు.

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. ఆమెకు పలు మార్లు ఛాతి నొప్పి రావడంతో సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో శ్వాసకోశ సంబంధమైన మెడిసిన్ విభాగంలో ఆమె చేరారు. రాత్రి పదిగంటల ప్రాంతంలో ఆమెను కార్డియో న్యూరో సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ సీనియర్ వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement