యూపీఎస్సీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ జోషీ | Pradeep Kumar Joshi appointed UPSC member | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ జోషీ

May 12 2015 1:51 AM | Updated on Sep 3 2017 1:51 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషీ సోమవారం నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషీ సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్‌గా దీపక్ గుప్తా వ్యవహరిస్తుండగా, కమిషన్‌లో 10మంది సభ్యులకు గాను తొమ్మిది మందే ఉ న్నారు. జోషీ నియామకంతో మొత్తం సభ్యుల నియామకం పూర్తయింది.

జోషీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్నా రు. యూపీఎస్సీలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జోషీ పదవీకాలం మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement