నేటి ముఖ్యాంశాలు..

Major Events On 28th March - Sakshi

జాతీయం:
నేటి నుంచి దూరదర్శన్‌లో ప్రసారం కానున్న ‘రామాయణ్‌’ ధారావాహిక 
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

 భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
 భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది. 
 దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు.
 కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
 కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు
 తెలంగాణలో 59, గుజరాత్‌లో 43, రాజస్థాన్‌లో 41 కేసులు
యూపీలో 41, తమిళనాడులో 35, ఢిల్లీలో 36 కేసులు నమోదు అయ్యాయి. 

అంతర్జాతీయం:
ప్రపంచవ్యాప్తంగా 27,250కి చేరిన కరోనా మృతుల సంఖ్య
► 5.94 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య
► కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,32,622 మంది
► అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
► 1600 దాటిన కరోనా మరణాల సంఖ్య
► ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
ఇటలీలో 86,498 కరోనా కేసులు , 9,134 మంది మృతి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top