చెన్నై,టీ.నగర్: పుదుచ్చేరి సరిహద్దులో సైకిల్పై ప్రయాణిస్తున్న మంత్రిని శనివారం తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు. ఇతర రాష్ట్రాల ప్రజలను, వాహనాలను అనుమతించడం లేదు. ఇలావుండగా శనివారం పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు సైకిల్పై వెళ్లి తనిఖీలు ప్రారంభించారు. ఆయన ఇందిరాగాంధీ విగ్రహం, రాజీవ్గాంధీ విగ్రహం దాటుకుని కోరిమేడుకు వెళ్లారు. రాష్ట్ర సరిహద్దు అయిన ఆ ప్రాంతానికి సైకిల్పై ట్రాక్ సూట్, టీ.షర్టుతో వచ్చిన ఆయన్ను తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మల్లాది కృష్ణారావు తను పుదుచ్చేరి మంత్రిగా పరిచయం చేసుకోవడంతో పంపివేశారు.
సైకిల్పై మంత్రి పయనం.. అడ్డుకున్న పోలీసులు
Published Mon, Apr 6 2020 11:15 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement