భారతీయుడికి పులిట్జర్ బహుమతి | Indian-descent software engineer shares Pulitzer Prize for investigative reporting | Sakshi
Sakshi News home page

భారతీయుడికి పులిట్జర్ బహుమతి

Apr 22 2015 4:19 PM | Updated on Sep 3 2017 12:41 AM

భారతీయుడికి  పులిట్జర్ బహుమతి

భారతీయుడికి పులిట్జర్ బహుమతి

భారతీయ సాప్ట్వేర్కు ప్రతిష్టాత్మక వాల్స్ట్రీట్ జర్నల్ పులిట్జర్ బహుమతి ప్రకటించింది.

న్యూయార్క్: భారతీయ సాప్ట్వేర్ ఇంజనీర్ కు ప్రతిష్టాత్మక వాల్స్ట్రీట్ జర్నల్ ఈ ఏడాది పులిట్జర్ బహుమతి ప్రకటించింది. తమిళనాడుకు చెందిన పలని కుమనన్ పరిశోధనాత్మక రిపోర్టింగ్కు  గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగంపై ఆయన  ప్రజంటేషన్ ఇచ్చారు. పలని కుమనన్ స్వస్థలం కోయంబత్తూరు. కోయంబత్తూరు పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement