నేషనల్‌ హెరాల్డ్‌ ఎడిటర్‌ కన్నుమూత | Editor in chief of National Herald Neelabh Mishra dies at 57 | Sakshi
Sakshi News home page

నేషనల్‌ హెరాల్డ్‌ ఎడిటర్‌ కన్నుమూత

Feb 24 2018 12:44 PM | Updated on Feb 24 2018 12:44 PM

 Editor in chief of National Herald Neelabh Mishra dies at 57 - Sakshi

నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా

సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా మృతిచెందారు.

సాక్షి, చెన్నై: సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా మృతిచెందారు. కొంత కాలంగా నీలబ్‌ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు.

నీలబ్‌ విశ్రా వయసు 57 ఏళ్లు. నేషనల్ హెరాల్డ్ పత్రిక రీలాంచ్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎడిటర్ నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement