అండమాన్ తీరంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.
అండమాన్ లో భూకంపం
Jul 29 2014 2:12 PM | Updated on Aug 28 2018 7:22 PM
అండమాన్: అండమాన్ తీరంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని వాతావరణశాఖ వెల్లడించింది.
ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోనవ్వకూడదని సంబంధింత అధికారులు తెలిపారు. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement