ఢిల్లీ విమానంలో బాంబు కలకలం | Bomb scare on Delhi-Kathmandu Flight 9W-260, Bomb threat assessment committee convened | Sakshi
Sakshi News home page

ఢిల్లీ విమానంలో బాంబు కలకలం

Jan 25 2016 3:31 PM | Updated on Sep 3 2017 4:18 PM

ఢిల్లీ-ఖాట్మాండు విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకం రేగింది.

న్యూఢిల్లీ:  ఢిల్లీ-ఖాట్మాండు విమానానికి  బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకం రేగింది. భద్రత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విమానంలోని 104 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందిని దించివేశారు. విమానంలో తనిఖీలు చేపడుతున్నారు.

ఢిల్లీ- ఖాట్మండు  విమానానికి బాంబు బెదరింపు వచ్చినట్టు బాంబు  ఎసెస్మెంట్  కమిటీ ప్రకటించింది. భద్రత  సిబ్బందిని అప్రమత్తం  చేశామని తెలిపింది.  మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement