ఎన్కౌంటర్లో నలుగురు హతం | 4 terrorists killed an encounter in Assam | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో నలుగురు హతం

Published Tue, Feb 16 2016 10:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.

అసోం: అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో  నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.  అసోం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఎన్ఎస్సిఎన్ -కె కు చెందిన ముగ్గురు  ఉగ్రవాదులను,  ఒక  ఉల్పా ఉగ్రవాదిని సైన్యం మట్టు పెట్టింది. ఈ ఘటనలో  ఎకే-56 ను  రెండు పిస్తోళ్లను  స్వాధీనం చేసుకున్నారు.  దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement