అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన యంగ్ హీరో నితిన్.. నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ షెడ్యూల్ మొత్తం ఫైట్స్ సీక్వన్స్ మాత్రమే షూట్ చేశారు. ప్రస్తుతం కాలీఫోర్నియాలోని మిడెస్ట్ లో క్లైమాక్స్కు సంబంధించిన సీన్స్ను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్, నితిన్ల కాంబినేషన్లో వెయ్యి విమానాల మధ్య క్లైమాక్స్ను షూట్ చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్తో లై సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ లోకి మారిపోయినా నితిన్ సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అ..ఆ.. సినిమాతో ఓవర్సీస్లోనూ సత్తా చాటిన నితిన్ ఈ సినిమాతో యాక్షన్ హీరోగానూ ప్రూవ్ చేసుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
వెయ్యి విమానాల మధ్య యాక్షన్ సీన్స్
Published Tue, May 30 2017 10:24 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement