కురుక్షేత్ర టీజర్ : అభిమన్యుడిగా నిఖిల్ | Nikhil Kumar As Abhimanyu In Kurukshetra | Sakshi
Sakshi News home page

Dec 17 2017 10:18 AM | Updated on Dec 17 2017 10:22 AM

Nikhil Kumar As Abhimanyu In Kurukshetra - Sakshi

జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తనయుడు  నిఖిల్‌ కథానయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కురుక్షేత్ర’ టీజర్‌ను శనివారం చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సినిమాలో పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడి పాత్రలో నిఖిల్‌ గౌడ అభిమానులను అలరించనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న రూ. 50 నుంచి 60 కోట్లు వ్యయం చేశారు. వృషభాద్రి ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నాగణ్ణ. కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీష్, క్రేజీస్టార్‌ రవిచంద్రన్, యాక్షన్‌కింగ్‌ అర్జున్, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్, కన్నడ నటుడు శశికుమార్, భారతీ విష్ణువర్ధన్‌ తదితరులు నటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement