సొగ్గాడే చిన్ని నాయనా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన రెండో సినిమాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ మేరకు అక్కినేని నాగార్జున ప్రకటన కూడా విడుదల చేశారు. నాగాచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ముందుగా ఈ సినిమాకు నిన్నే పెళ్లాడతా అనే టైటిల్ను పెట్టాలని భావించినా.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నారట. తాజాగా ఈ సినిమా టైటిల్కు సంబందించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తన తొలి సినిమా తరహాలోనే ఈ సినిమాకు కూడా రొమాంటిక్ టైటిల్ను ఫిక్స్ చేశాడట దర్శకుడు కళ్యాణ్. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఒకసారి ఇటు చూడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. త్వరలోనే టైటిల్తో పాటు ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
'ఒకసారి ఇటు చూడు' అంటున్న చైతూ
Published Wed, Sep 14 2016 11:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement