దర్శకుడు కట్టా రంగారావు మృతి | director katta ranga rao Illness passed away | Sakshi
Sakshi News home page

దర్శకుడు కట్టా రంగారావు మృతి

Jan 15 2019 12:24 AM | Updated on Jan 15 2019 12:24 AM

director katta ranga rao Illness passed away - Sakshi

కట్టా రంగారావు

ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించారాయన. ‘ఇంద్రధనస్సు’ చిత్రంతో దర్శకుడిగా మారిన రంగారావు ‘ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు’తో పాటు మరికొన్ని చిత్రాలను రూపొందించారు. దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement