28న నేపాల్‌కు మోదీ

PM Modi to visit Nepal this month for BIMSTEC conference - Sakshi

కఠ్మాండు: ఈ నెల 28–31 మధ్య నేపాల్‌ రాజధాని కఠ్మాండులో జరిగే బిమ్స్‌టెక్‌ దేశాల 4వ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రధానిగా మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా పశుపతినాథ్‌ ఆలయ ప్రాంగణంలో భారత్‌ ఆర్థికసాయంతో నిర్మించిన ‘ధరంశాల’ అనే ఆసుపత్రిని మోదీ ప్రారంభిస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top