వేగంగా వెళుతున్న మినీ హెలీకాప్టర్ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే 1500 అడుగుల ఎత్తులో ఉన్న హెలీకాప్టర్ ఒక్కసారిగా 700 అడుగుల ఎత్తులోకి పడిపోయింది. పైలెట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రాణాలు కాపాడుకోగలిగారు.
వివరాలు.. హోవర్డ్ స్టాట్ దగ్గర ఫిల్ రాబిన్సన్ పైలట్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్లోని బోల్టన్ నగరం పై విహరిస్తున్న సమయంలో ఓ పక్షి హెలీకాప్టర్ను ఢీ కొట్టి కాక్పిట్లో పడింది. వేగంగా వచ్చిన పక్షి హెలీకాప్టర్ ముందు భాగంలోని గ్లాస్ను ఢీ కొట్టింది. బలంగా ఢీ కొట్టడంతో గ్లాస్ పగిలి కాక్ పిట్లో ఉన్న ట్రైనీ పైలెట్ రాబిన్సన్ చేతిలో పక్షిపడింది. క్షణాల్లో హెలీకాప్టర్ అదుపుతప్పి 800 అడుగుల కిందకు చేరింది. అప్రమత్తమైన సీనియర్ పైలెట్ స్కాట్ వెంటనే హెలీకాప్టర్ను అదుపులోకి తీసుకువచ్చాడు. క్షేమంగా బర్న్ లీ సిటీ ఎయిర్ పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయ్యారు.
క్షణాల్లో భారీ ప్రమాదం నుంచి హెలీకాప్టర్లో ఉన్న ఇద్దరు క్షేమంగా బయట పడినా, పక్షి మాత్రం మృతిచెందింది. భారీ ప్రమాదానికి కారణమయిన పక్షిని తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టి పార్టీ చేసుకుందామనుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాబిన్సన్ తన కెమెరాతో హెలీకాప్టర్ లోపలి భాగాన్ని వీడీయో తీశాడు. దీన్ని చూస్తే ఎంతగా ఆ హెలీకాప్టర్ డ్యామేజ్ అయ్యిందే మనకే అర్థం అవుతుంది.
వేగంగా ఢీ కొట్టి కాక్ పిట్లో పడింది
Published Mon, Jun 20 2016 4:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement