అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి | 2 Sikhs Killed After Car Crashes Into Tree In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి

May 18 2019 8:25 AM | Updated on May 18 2019 8:25 AM

2 Sikhs Killed After Car Crashes Into Tree In US - Sakshi

వాషింగ్టన్‌: కారు ప్రమాదంలో ఇద్దరు సిక్కు యువకులు మృతిచెందారు. మృతులను ఇండియానా రాష్ట్రానికి చెందిన ధవ్‌నీత్‌ సింగ్‌ చల్లా, వరుణ్‌దీప్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన  బుధవారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు కారును ఢీకొట్టారు. వెనక సీటులో  ఉన్న మరో వ్యక్తి గుర్జిత్‌ సింగ్‌ సంధూ (20)గా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement