'ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించం' | We do not tolerate to allegations on Telangana govt, says Niranjan reddy | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించం'

Sep 17 2016 1:12 PM | Updated on Sep 4 2017 1:53 PM

తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: బానిసత్వాన్ని చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. మీకు చేతనైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించకుండా చూడండని హితవు పలికారు.

తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తూ  చంద్రబాబు  కేంద్రానికి లేఖ రాయడంపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement