స్వల్ప అస్వస్థతతో నిమ్స్‌లో చేరిన స్పీకర్ | the speaker admitted to NIMS with illness, | Sakshi
Sakshi News home page

స్వల్ప అస్వస్థతతో నిమ్స్‌లో చేరిన స్పీకర్

Apr 11 2016 7:33 PM | Updated on Oct 8 2018 3:41 PM

స్పీకర్ మధుసూదనాచారి స్వల్ప అస్వస్థతతో ఆదివారం నిమ్స్‌లో చేరారు.

స్పీకర్ మధుసూదనాచారి స్వల్ప అస్వస్థతతో ఆదివారం నిమ్స్‌లో చేరారు. ఆయనకు స్వల్పంగా బిపీ పెరగడంతో కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, నెఫ్రాలజీ వైద్యులు గంగాధర్ ఆధ్వర్యంలో పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement