డిపో అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు.
డిపో అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. హయతనగర్ డిపో-01 అసిస్టెంట్ మేనేజర్ తమను వేధిస్తోందంటూ సిబ్బంది శుక్రవారం సాయంత్రం విధులు బహిష్కరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ధర్నా చే స్తున్నారు.