ఈశ్వరయ్య మృతదేహానికి నివాళులు | Nayani Narsimha Reddy visits yashoda hospital | Sakshi
Sakshi News home page

ఈశ్వరయ్య మృతదేహానికి నివాళులు

Aug 2 2014 11:29 AM | Updated on Mar 19 2019 5:56 PM

శామీర్పేట ఘటనలో నకిలీనోట్ల ముఠా కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని........

హైదరాబాద్ : శామీర్పేట ఘటనలో నకిలీనోట్ల ముఠా కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.

 

మృతి  హోంమంత్రి శనివారం ఉదయం మృతి చెందిన కానిస్టేబుల్ మృతదేహాన్నిసందర్శించి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ వెంకటరెడ్డిని పరామర్శించారు. కాగా ఈశ్వరయ్య మృతదేహానికి పోలీసులు పోస్ట్ మార్టం పూర్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement