కేంద్రమంత్రికి కేసీఆర్ లేఖ | kcr letter to uma bharati | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రికి కేసీఆర్ లేఖ

Jun 1 2016 4:51 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బుధవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బుధవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు వచ్చే వాటా ఎంతో తేల్చాకే.. ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న నూతన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనలకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదీ జలాల్లో  తెలంగాణకు రావాల్సిన వాటాను తేల్చాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement