కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష | kcr held review meeting over krishna pushkaraalu | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Jul 8 2016 7:15 PM | Updated on Aug 15 2018 9:35 PM

కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున పీఠాధిపతులను ఆహ్వానించాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. పీఠాధిపతులు, వేద పండితుల ద్వారా పుష్కరాల నిర్వహణ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement