కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష | kcr held review meeting over krishna pushkaraalu | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Jul 8 2016 7:15 PM | Updated on Aug 15 2018 9:35 PM

కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున పీఠాధిపతులను ఆహ్వానించాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. పీఠాధిపతులు, వేద పండితుల ద్వారా పుష్కరాల నిర్వహణ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement