ఛత్తీస్గఢ్కు కమల్నాథన్ కమిటీ | Kamalanathan Committee go to Chhattisgarh state | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్కు కమల్నాథన్ కమిటీ

Apr 25 2014 10:04 AM | Updated on Sep 27 2018 5:59 PM

మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉద్యోగుల విభజనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాంపై చర్చించేందుకు కమల్నాథన్ కమిటీ నేటి సాయంత్రం ఛత్తీస్గఢ్ పయనమవుతుంది.

మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉద్యోగుల విభజనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాంపై చర్చించేందుకు  కమల్నాథన్ కమిటీ నేటి సాయంత్రం ఛత్తీస్గఢ్ పయనమవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగల విభజన అంశంపై ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో కమల్నాథన్ కమిటీ సమావేశమై చర్చించనుంది. కమల్నాథన్ వెంటనే ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పీవీ రమేష్ కుమార్, రామకృష్ణారావులతోపాటు మరికొంత మంది అధికారులు ఛత్తీస్గఢ్ వెళ్లనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement