100 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి | ​head constables promoted as ASI | Sakshi
Sakshi News home page

100 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి

Sep 16 2017 3:42 PM | Updated on Sep 19 2017 4:39 PM

సైబరాబాద్‌, వికారాబాద్‌, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లకు శుభవార్త.

హైదరాబాద్‌: సైబరాబాద్‌, వికారాబాద్‌, రాచకొండ పరిధిలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దాదాపు వంద మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఎస్సై)గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement