ఘనంగా జ్యోతిబా పూలే జయంతి | congress leaders celebrate the phule jayanti | Sakshi
Sakshi News home page

ఘనంగా జ్యోతిబా పూలే జయంతి

Apr 11 2017 5:11 PM | Updated on Mar 18 2019 9:02 PM

జ్యోతిబా పూలే 191వ జయంతి సందర్భంగా ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ నాయకులు పూలే చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

హైదరాబాద్: జ్యోతిబా పూలే 191వ జయంతి  సందర్భంగా ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ నాయకులు పూలే చిత్రపటానికి పూల మాలవేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు.   తెలుగుదేశం పార్టీ మంత్రి వర్గంలో సామాజిక సమతుల్యత లోపించిందని, మైనార్టీలకు, గిరిజనులకు ప్రాతినిద్యమే లేదని, మహిళా ప్రాతినిద్యం  కేవలం 8 శాతమేనని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి, డాక్టర్‌ శైలజానాధ్‌, డాక్టర్‌ తులసిరెడ్డి, సూర్యానాయక్‌, గిడుగు రుద్రరాజు, జంగాగౌతమ్‌, రవిచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement