రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | women killed in road mishap | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Sep 25 2015 6:15 AM | Updated on Oct 16 2018 8:46 PM

నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కప్రాయపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది.

నల్లగొండ: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. 

ఆత్మకూరు మండలం కప్రాయపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, కారులు ఢీకొనడంతో ప్రమాదం చోటుసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement