Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Tue, Feb 9 2016 8:43 AM

Tirumala information

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక వ చ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(సోమవారం) 54,574 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement